Infinite patience, infinite purity, and infinite perseverance are the secret of success in a good cause. - Swamy Vivekananda

Inauguration

సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు నడిచే "వందే భారత్" ఎక్స్ ప్రెస్ రైలును ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోది వర్చువల్ గా ఢిల్లీ నుండి, గవర్నర్ శ్రీమతి సౌందర్ రాజన్ గారు, రైల్వేమినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ తో కలిసి నేను జనవరి 15న ఉదయం 10:30 గం||లకు ప్రారంభించాము.. ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలి "వందేభారత్"ఎక్స్ ప్రెస్ రైలు. మోదీ సంక్రాంతి కానుకగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు మధ్యలో సికింద్రాబాద్ నుండి విశాఖపట్టణం వరకు నడుస్తుంది.



gkishanreddy.com © All Rights Reserved.